రాజ్‌పల్లి మహిళా సంఘానికి రూ. 10 లక్షల భవన వరం

0చూసినవారు
మెదక్ మండలం రాజ్‌పల్లి గ్రామ మహిళా సమైక్య సంఘం భవన నిర్మాణానికి రూ. 10 లక్షలు మంజూరు చేస్తూ ప్రొసీడింగ్స్ కాపీని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నాగరాజు అందజేశారు. ఈ సందర్భంగా వివో కవిత మాట్లాడుతూ, సమావేశాలకు శాశ్వత స్థలం లేక మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ నిధులు మంజూరు చేయడం అభినందనీయమన్నారు. త్వరలో భవన నిర్మాణం పూర్తై మహిళా సంఘాల కార్యకలాపాలకు ఉపాయగపడుతుందాన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్