నిజాంపేట రైతు వేదికలో మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు 34 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని, నిజాంపేట, రామాయంపేట మండలాలను మరింత అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు,
కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.