జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి యూసుఫ్ గూడా డివిజన్లోని శ్రీ కృష్ణనగర్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా వినూత్నంగా దోశలు వేస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారం ద్వారా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.