TG: రంగారెడ్డి (D) శంకరపల్లి (M) పరిధిలో నిన్న క్రేన్ కుప్పకూలిన ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. ఈ ఘటన మరికొంత మంది గాయపడి చికిత్స పొందుతున్నారు. వీరిని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మంగళవారం పరామర్శించారు. ఎన్సీసీ కంపెనీలో క్రేన్లు కూలిన ఘటనలో క్షతగాత్రులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామన్నారు. మృతుల కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా కంపెనీ వారితో చర్చలు జరుపుతున్నామని తెలిపారు.