హైదరాబాద్లోని జాగృతి కార్యాలయంలో తెలంగాణ అమరవీరుల స్మృతిలో జాగృతి ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, రక్తదానం చేశారు. ఈ సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించారు.