నలుగురు మహిళలతో 14 మంది పిల్లలను కన్న మస్క్.. మరో మహిళకు!

12595చూసినవారు
నలుగురు మహిళలతో 14 మంది పిల్లలను కన్న మస్క్.. మరో మహిళకు!
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ ఇప్పటివరకు నలుగురు మహిళలతో 14 మంది పిల్లలకు కన్నారు. అంతటితో ఆగకుండా, తాజాగా ఓ జపాన్‌ మహిళకు వీర్యదానం చేసినట్లు మస్క్‌ సన్నిహితులు తెలిపారు. జననాల రేటు తగ్గిపోతున్న నేపథ్యంలో మానవాళి భవిష్యత్‌ కోసం ఎక్కువ మంది పిల్లలను కనడం అవసరమన్న భావనతో మస్క్‌ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. తెలివైనవారు సంతానాన్ని పెంచకపోతే మానవ నాగరికతకు ప్రమాదం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయం.

సంబంధిత పోస్ట్