ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందాలి

8చూసినవారు
ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందాలి
దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ ఆదివారం దేవరకొండ పట్టణంలోని తులచ్చమ్మ కుంటలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ గాయత్రి మహాయజ్ఞం, అభిషేకం మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందాలని ఆయన ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్