తక్షణమే ట్యాబ్ లో నమోదు చేయాలి

3చూసినవారు
తక్షణమే ట్యాబ్ లో నమోదు చేయాలి
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ గురువారం రైస్ మిల్లర్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇంచార్జిలు, పౌరసరఫరాల అధికారులతో సమీక్ష నిర్వహించి, కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను వెంటనే ట్యాబ్ లో నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు 571 కోట్ల రూపాయల విలువైన రెండు లక్షల 39వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you