సూర్యాపేట
కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా నియమితులైన వెలుగు వెంకన్న, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ పటేల్ రమేష్ రెడ్డిని హైదరాబాద్లోని TGTDC కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి వెంకన్నను శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముదిరెడ్డి రమణ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, జిల్లా
కాంగ్రెస్ కార్యదర్శి నేరెళ్ళ మధు, మున్సిపల్ నాయకులు పాల్గొన్నారు.