నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తిలోని జుపల్లిలో ఆకాశం నల్లటి మేఘాలతో కమ్ముకుంది. సుమారు గంట పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఈ వర్షం దుక్కి దున్నడానికి, విత్తనాలు వేయడానికి అనుకూలమైన సమయం రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షం తమకు ఎంతో మేలు చేస్తుందని వారు ఆనందం వ్యక్తం చేశారు.