ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్ అమలు

15220చూసినవారు
ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్ అమలు
భారతదేశంలో 2025 ఆగస్టు 1 నుంచి కొత్త నియమాలు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా UPI పేమెంట్స్‌లో రోజుకు 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేయవచ్చు, ఒక్క నంబరు లింక్‌డ్ అకౌంట్స్‌ని రోజుకు 25 సార్లు మాత్రమే చూడవచ్చు. గ్యాస్ ధరల్లో మార్పులు ఉండవచ్చు. కొన్ని క్రెడిట్ కార్డులపై ఉచిత బీమా ఆపేస్తున్నారు. పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన స్కీం కొత్తగా ప్రారంభం కానుంది. ఈ నియమాలు డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక వ్యవస్థ, ఇతర రంగాలలో మార్పులను తీసుకురానున్నాయి.

సంబంధిత పోస్ట్