హిల్ట్ పాలసీపై గవర్నర్ కు బీజేపీ నేతల ఫిర్యాదు

2చూసినవారు
హిల్ట్ పాలసీపై గవర్నర్ కు బీజేపీ నేతల ఫిర్యాదు
సోమవారం, బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌ రావు, బీజేఎల్సీ నేత మహేశ్వర్‌ రెడ్డి రాష్ట్ర గవర్నర్‌ను కలిసి, హిల్ట్ పాలసీ పేరుతో ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడుతోందని ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వం రూ. 6.30 లక్షల కోట్ల కుంభకోణానికి తెరలేపిందని వారు ఫిర్యాదు చేశారు. ఈ నెల 7వ తేదీన హిల్ట్ పాలసీ జీఓ, జీహెచ్‌ఎంసీ పరిధి పెంపునకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్