డాక్టర్ పై దాడి కేసులో నలుగురు నిందితులు అరెస్ట్

2చూసినవారు
డాక్టర్ పై దాడి కేసులో నలుగురు నిందితులు అరెస్ట్
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఆర్ చిల్డ్రన్ హాస్పిటల్ లో డాక్టర్, సిబ్బందిపై భౌతిక దాడికి పాల్పడిన నలుగురు నిందితులను పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్సూరెన్స్ కోసం అధిక మొత్తంలో బిల్లు ఇవ్వాలని డిమాండ్ చేయగా, డాక్టర్ నిరాకరించడంతో పథకం ప్రకారం దాడి చేసినట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. మహమ్మద్ సల్మాన్ హుస్సేన్, మహమ్మద్ షౌకత్, షాబాద్ అలీ, మహమ్మద్ ఆజాద్ హుస్సేన్ లను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్