స్వయంసేవకుల పథ సంచలన్ విజయవంతం చేయాలి

1చూసినవారు
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న స్వయంసేవకుల పథ సంచలన్ (రూట్ మార్చ్)ను విజయవంతం చేయాలని నగర సంఘ చాలక్ డాక్టర్ ప్రమోద్ చంద్ర రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కరపత్రాలు ఆవిష్కరించిన ఆయన, ఈ నెల 4న మధ్యాహ్నం మూడు గంటలకు దేవరకోట ఆలయం, ఆర్కే కన్వెన్షన్ హాల్, ఏఎన్ రెడ్డి కాలనీ నుండి పథ సంచలన్ ప్రారంభమవుతుందని, సాయంత్రం 5 గంటలకు ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సార్వజనికోత్సవ సభ జరుగుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :