సీనియర్ సిటిజన్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో పులిహోర వితరణ

225చూసినవారు
సీనియర్ సిటిజన్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో పులిహోర వితరణ
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం, సీనియర్ సిటిజన్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ప్రజల కోసం పులిహోర వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ చేతుల మీదుగా పులిహోర పంపిణీ జరిగింది. వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా, ప్రతి సోమవారం ప్రజావాణికి వచ్చే వారికి ఈ పంపిణీ కొనసాగుతుందని ఫోరమ్ ప్రతినిధులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్