నగరఅభివృద్ధిపైకాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది

1చూసినవారు
నగరఅభివృద్ధిపైకాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్ల సమగ్ర అభివృద్ధి కోసం 60 కోట్ల నిధులతో, 33/11 కెవి సబ్ స్టేషన్ పనులకు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, పీసీసీ అధ్యక్షుడు మరియు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా శంకుస్థాపన చేశారు. ప్రతి డివిజన్‌కు కోటి రూపాయల చొప్పున కేటాయించి, నగర రూపురేఖలను మార్చడమే లక్ష్యంగా ఈ పనులు ప్రారంభమయ్యాయి. పట్టణంలో లో వోల్టేజ్ విద్యుత్ సమస్యలు లేకుండా సబ్ స్టేషన్ ఏర్పాటు చేయబడుతుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్