ఎస్హెచ్వోలుగా అప్గ్రేడ్

1చూసినవారు
ఎస్హెచ్వోలుగా అప్గ్రేడ్
మల్టీజోన్-1 పరిధిలో ముగ్గురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ బదిలీలు జరిగాయి. సీపీ సాయిచైతన్య బుధవారం ఈ మేరకు ఆర్డర్లు జారీ చేశారు. సీసీఆర్​బీలో ఉన్న ఇన్‌స్పెక్టర్ సతీశ్ కుమార్​ను నిజామాబాద్ నాలుగో టౌన్ ఎస్​హెచ్​వోగా, వీఆర్​లో ఉన్న సీహెచ్​. శ్రీనివాస్​ను నిజామాబాద్​ రూరల్​ పీఎస్​ ఎస్​హెచ్​వోగా, వెయిటింగ్​లో ఉన్న అశోక్​కు ఎన్​ఐబీ ఇన్‌స్పెక్టర్​గా బాధ్యతలు అప్పగించారు. వీరు త్వరలోనే తమ కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్