సోషల్ మీడియాలో తాజాగా ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఆఫీసులోని ఒక ప్రేమ జంట రొమాన్స్లో మునిగిపోయారు. అందరూ ఉంటారన్న ఆలోచన కూడా లేకుండా వారిద్దరూ లోకాన్ని మరిచిపోయారు. వారిని గమనించిన ఓ నెటిజన్ ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు అయితే రైలును OYO గా మార్చారని అంటున్నారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు.