‘ఆపరేషన్ సిందు’.. పొరుగు దేశాలకు భారత్ ఆపన్నహస్తం(వీడియో)

14674చూసినవారు
‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఈ క్రమంలో ఇరాన్‌లో చిక్కుకున్న తమ విద్యార్థులను ‘ఆపరేషన్ సిందు’ చేపట్టి ప్రత్యేక విమానాల్లో భారత్ స్వదేశానికి తీసుకొస్తోంది. మరోవైపు తమ విద్యార్థులను కూడా తరలించాలని భారత్‌ను పొరుగు దేశాలు నేపాల్, శ్రీలంక కోరాయి. అందుకు భారత్ అంగీకరించి గొప్ప మనసు చాటుకుంది.

సంబంధిత పోస్ట్