గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో గుండెపోటుతో ప్రయాణికుడు మృతి (VIDEO)

76చూసినవారు
హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న గోదావరి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రయాణికుడు మరుగుదొడ్డిలో గుండెపోటు కారణంగా మృతి చెందాడు. అయితే  రైల్వే డాక్టర్లు పరిస్థితిని తనిఖీ చేసిన తర్వాతే మృతదేహాన్ని బంధువులకు అప్పగిస్తామని చెప్పడంతో, కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రైలు కాజీపేట రైల్వే స్టేషన్‌లో దాదాపు 30 నిమిషాలు నిలిచిపోయింది. రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించి, మరణానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్