TG: హైదరాబాద్ గాంధీభవన్లో పీసీసీ రాజకీయ వ్యవహారాలు, అడ్వైజరీ కమిటీలు భేటీ అయ్యాయి. ఈ సమావేశానికి సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. దేనిపై చర్చిస్తున్నారనేది తెలియాల్సి ఉంది.