ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఓ శ్మశానవాటిక దగ్గర వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. శ్మశానవాటిక సమీపంలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు నిఘా పెట్టి.. దాడులు నిర్వహించారు. నలుగురు యువకులు, నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు.