ఇబ్రహీంపట్నం: రాజకీయాలకు అతీతంగా పోరాడుదాం

79చూసినవారు
మాదిగ జాతి బిడ్డల భవిష్యత్తే తనకు ముఖ్యమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. రాజకీ యాలకు అతీతంగా మాదిగ బిడ్డలందరూ రానున్న 3 నెలల పాటు కలిసికట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మాదిగల ఆత్మీయ మహాసభను మంగళవారం ఇబ్రహీంపట్నంలో నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ధర్మాసనం అను కూలంగా తీర్పునిస్తే కొంతమంది స్వార్థపరులు అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you