అమరవీరుల సంస్మరణ దినోత్సవం.. రక్తదాన శిబిరo

1చూసినవారు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వైష్ణవ గార్డెన్లో గురువారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. మహేశ్వరం డిసిపి సునీత రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై, పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వారం రోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you