అజహరుద్దీన్ మంత్రి పదవిపై కిషన్ రెడ్డి ఆగ్రహం

358చూసినవారు
అజహరుద్దీన్ మంత్రి పదవిపై కిషన్ రెడ్డి ఆగ్రహం
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, అజహరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'దేశ ద్రోహానికి పాల్పడ్డ వ్యక్తి అజహరుద్దీన్. దేశానికి చెడ్డ పేరు తెచ్చారు. అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఎలా ఇస్తారు' అని ఆయన ప్రశ్నించారు. జూబ్లీహిల్స్లో MIM ఎందుకు పోటీ చేయడం లేదని, కాంగ్రెస్ పార్టీ ముసుగులో మజ్లిస్ పార్టీ అభ్యర్థే పోటీ చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు.

సంబంధిత పోస్ట్