గురువారం హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్ ఎయిర్పోర్ట్)లో సూడాన్ నుంచి వచ్చిన మహ్మద్ అనే ప్రయాణికుడికి ఎబోలా వైరస్ చరిత్ర ఉన్నట్లు వైద్య అధికారులు గుర్తించారు. దీంతో విమానాశ్రయ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికుడికి హెల్త్ స్క్రీనింగ్లో
పరీక్షలు నిర్వహించారు.