రోడ్డు ప్రమాదంలో పరిశ్రమ మేనేజర్ మృతి

2చూసినవారు
రోడ్డు ప్రమాదంలో పరిశ్రమ మేనేజర్ మృతి
కొత్తూరులోని జాతీయ రహదారి పెంజర్ల చౌరస్తా వద్ద శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నార్సింగి మంచిరేవుల ప్రాంతానికి చెందిన కొండ హరి నాథ్ రెడ్డి (56) అనే పరిశ్రమ మేనేజర్ మృతి చెందారు. మేకగూడ శివారులోని ఓ పరిశ్రమలో మేనేజర్ గా పనిచేస్తున్న ఆయన, కారులో పరిశ్రమకు వస్తుండగా, రియల్ ఎస్టేట్ సైన్ బోర్డును ఢీకొని ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you