ఏబీవీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు

3చూసినవారు
ఏబీవీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు
ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రభుత్వ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున కార్యాలయానికి చేరుకునేందుకు ప్రయత్నించిన ఏబీవీపీ కార్యకర్తలను స్థానిక పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సంఘటన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తతకు దారితీసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్