షాద్ నగర్ లోహనుమాన్ జయంతి ప్రత్యేక పూజలు

0చూసినవారు
షాద్ నగర్ లోహనుమాన్ జయంతి ప్రత్యేక పూజలు
హనుమాన్ జయంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ లోని అభయ ఆంజనేయస్వామిని మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ దర్శించుకున్నారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కవి భాస్కరయోగిని ఆలయ ధర్మకర్తలు కమ్మదనం సుధాకర్ సన్మానించారు. 12వ వార్డ్ కౌన్సిలర్ దిలీప్, ప్రదీప్ మరోటియా, భరత్ లాహోటి, రాజేశ్వర్, చారి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :