పటాన్ చెరు: కార్మికుడి కుటుంబానికి 10 లక్షల చెక్కు అందజేత

1చూసినవారు
పటాన్ చెరు: కార్మికుడి కుటుంబానికి 10 లక్షల చెక్కు అందజేత
గుండెపోటుతో మరణించిన పార్కర్ పరిశ్రమ కార్మికుని కుటుంబానికి సిఐటియు జిల్లా కోశాధికారి రాజయ్య రూ.10 లక్షల రూపాయల చెక్కును బుధవారం పటాన్ చెరులోని కార్యాలయంలో అందజేశారు. కార్మికుల సంక్షేమం కోసం సిఐటియు నిరంతరం కృషి చేస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్