సంగారెడ్డిలో సదర్ సమ్మేళనం

0చూసినవారు
సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహం వద్ద బుధవారం రాత్రి సదర్ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి దున్నపోతును ఎక్కి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. అనంతరం ఆయన నృత్యాలు చేస్తూ శ్రీకృష్ణుని కీర్తిస్తూ పాటలు పాడారు. ఈ సదర్ సమ్మేళనం వైభవంగా జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్