సదాశివపేట మండలం ముబారక్ పూర్ గ్రామస్తులు తమ గ్రామం పక్కనుంచి వెళ్లే మంజీర నది సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గ్రామంలో రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం చేపట్టాలని కోరుతూ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్కు శనివారం వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.