సంగారెడ్డి: ప్రభుత్వ ఐటిఐ లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

1చూసినవారు
సంగారెడ్డి: ప్రభుత్వ ఐటిఐ లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
సంగారెడ్డి ప్రభుత్వ ఐటీఐలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తిరుపతిరెడ్డి తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు జూన్ 8వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్