సంగారెడ్డి: ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదల

4చూసినవారు
సంగారెడ్డి: ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదల
తెలంగాణ ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలను వెంకటస్వామి గురువారం విడుదల చేశారు. పదో తరగతిలో 258 మందికి 155 మంది ఉత్తీర్ణులై 60.08 శాతం మార్కులు సాధించారు. ఇంటర్మీడియట్ లో 603 మందికి 271 మంది ఉత్తీర్ణులై 44.94 శాతం మార్కులు సాధించినట్లు తెలిపారు. ఫలితాలను www.telanganaopenschool.rog వెబ్ సైట్ లో చూడవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్