నేడు జిల్లాలో సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా పలు ఆలయాలు మూసివేత

0చూసినవారు
నేడు జిల్లాలో సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా పలు ఆలయాలు మూసివేత
సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా, ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం సిద్ధిపేట జిల్లాలోని పలు ఆలయాలను మంగళవారం మూసివేయనున్నారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి ఆలయం, వర్గల్ మండలం నాచగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, వర్గల్ విద్యాధరి క్షేత్రం, వేణుగోపాలస్వామి ఆలయాలు మధ్యాహ్నం 3:20 నుండి మరుసటి రోజు ఉదయం 6:00 గంటల వరకు మూసివేయబడతాయి. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయ సంప్రోక్షణ, నైవేద్యం అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్