జనగామ ఎస్సై భరత్ తెలిపిన వివరాల ప్రకారం, రెండ్రోజుల క్రితం సిద్దిపేట రోడ్డులోని వైన్స్ షాపు వద్ద మద్యం తాగుతున్న మల్లిగారి సతీశ్ ను ప్రశాంత్ అనే వ్యక్తి బొమ్మ తుపాకీతో బెదిరించి రూ. 5 వేలు డిమాండ్ చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.