సిరిసిల్ల: పొలం బురదలో పడి వ్యక్తి స్పాట్ డెడ్

8చూసినవారు
సిరిసిల్ల: పొలం బురదలో పడి వ్యక్తి స్పాట్ డెడ్
బుధవారం కోనరావుపేట మండలంలోని కొండాపూర్లో నేవూరి దేవయ్య (65) అనే రైతు తన వ్యవసాయ పొలంలో వరినాట్లు వేసేందుకు మోపెడు వాహనంపై వరినారును తరలిస్తున్నాడు. ఈ క్రమంలో మోపెడ్ వాహనం అదుపుతప్పి పొలం బురదలో పడడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్