కేసీఆర్ ఇంటిగోడకు నోటీసులు అందించిన సిట్ అధికారులు

3చూసినవారు
కేసీఆర్ ఇంటిగోడకు నోటీసులు అందించిన సిట్ అధికారులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. శుక్రవారం రాత్రి నందినగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన అధికారులు, ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించారు. ఫిబ్రవరి 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ నివాసంలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఫామ్‌హౌజ్‌లో విచారణ చేయాలన్న కేసీఆర్ అభ్యర్థనను సిట్ అధికారులు తిరస్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్