AP: మాజీ సీఎం వైఎస్ జగన్ను సుగాలి ప్రీతి తల్లిదండ్రులు కలిశారు. 2017లోని
టీడీపీ హయాంలో తమ కుమార్తె ప్రీతిపై హత్యాచారం జరిగి 9 ఏళ్లు గడుస్తున్నా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఫిర్యాదు చేశారు.
వైసీపీ హయాంలో సీబీఐ విచారణకు జీవో జారీ చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ,
టీడీపీ ప్రభుత్వం వచ్చాక కేసును పక్కనపెట్టిందని ఆరోపించారు.