TG: పార్టీ ఫిరాయింపులప
ై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అనర్హత పిట
ిషన్లపై మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం
తీసుకోవాలని ఆదేశించింది. ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లను పెండింగ్లో ఉంచడం సరికాదని తెలిపింది. న్యాయస్థానమే వేటు వేయాలనే విజ్ఞప్తిని తిరస్కరించింది. కాగా పార్టీ ఫిరాయించిన వారిలో దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, టి.ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం.సంజయ్ కుమార్ ఉన్నారు.