కోదాడ ప్రభుత్వ పశు వైద్యశాలలో డాక్టర్ పెంటయ్య, రాంరెడ్డి పాలెం గ్రామానికి చెందిన వీరబోయిన వెంకయ్య అనే గొర్రెల కాపరి మూడు నెలల గొర్రెను అతిగా వడ్లు తినడం వల్ల కడుపు ఉబ్బి, మేత మేయలేక అవస్థ పడుతుండగా వైద్యశాలకు తీసుకురావడంతో, అరల పొట్టకు ఆపరేషన్ చేసి, కడుపులోని వడ్లను తొలగించి గొర్రె ప్రాణాలను కాపాడారు. ఈ సంఘటన రెండు రోజుల క్రితం జరిగింది.