మోతె: హాస్టల్ గదిలో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య

0చూసినవారు
మోతె: హాస్టల్ గదిలో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య
హైదరాబాద్ జేఎన్ టీయూలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న మోతె మండలం పెద్దరాజు తండాకు చెందిన భానోతు రవీందర్ నాయక్ (21) హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు యాజమాన్యమే బాధ్యత వహించాలని మృతుడి బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్