అనంతగిరి మండల కేంద్రంలోని 132kv సబ్ స్టేషన్లో మరమ్మతుల కారణంగా, శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అనంతగిరి, శాంతినగర్, చనుపల్లి, గొండ్రియాల సబ్ స్టేషన్ల పరిధిలోని ఫీడర్లకు 1-ph కరెంటు మాత్రమే సరఫరా అవుతుందని ఏఈ తెలిపారు. ఈ విద్యుత్ అంతరాయానికి రైతులు సహకరించాలని కోరారు.