సూర్యాపేట: ఇక్కడ గెలిచిన వారికే జడ్పీ పీఠం..!

1592చూసినవారు
సూర్యాపేట: ఇక్కడ గెలిచిన వారికే జడ్పీ పీఠం..!
సూర్యాపేట జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి ఈసారి బీసీలకు రిజర్వ్ అయింది. జిల్లాలోని మొత్తం 23 ZPTC స్థానాలలో, ఆత్మకూర్, చింతలపాలెం, గరిడేపల్లి, కోదాడ, మేళ్లచెరువు, నడిగూడెం, నాగారం, నేడేడుచర్ల, పెన్ పహాడ్, సూర్యాపేటతో సహా తొమ్మిది స్థానాలను బీసీలకు కేటాయించారు. ఈ స్థానాల నుంచి ఎన్నికైన అభ్యర్థులకు జడ్పీ ఛైర్మన్ పదవి దక్కే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్