గుజరాత్‌ మంత్రివర్గంలో టీమిండియా క్రికెటర్‌ భార్యకు చోటు

75చూసినవారు
గుజరాత్‌ మంత్రివర్గంలో టీమిండియా క్రికెటర్‌ భార్యకు చోటు
గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వం 26 సభ్యులతో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసింది. శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం నిర్వహించారు. రాష్ట్ర హోమ్ మంత్రిగా హర్ష్ సంఘవి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

సంబంధిత పోస్ట్