ఉద్యోగం వదిలి వ్యవసాయం.. పిడుగుపాటుకు టెకీ మృతి

28చూసినవారు
ఉద్యోగం వదిలి వ్యవసాయం.. పిడుగుపాటుకు టెకీ మృతి
కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. 43 ఏళ్ల టెక్ నిపుణుడు రోషన్‌ బాలకృష్ణ వ్యవసాయ పనులు చేస్తుండగా పిడుగుపాటుకు గురై దుర్మరణం పాలయ్యారు. ఉద్యోగం వదిలి వ్యవసాయంపై ఆసక్తితో సాగు బాట పట్టిన ఆయన ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు ఘోరంగా విలపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్