ఎయిర్‌ఇండియా విమానంలోని ఏసీలో సాంకేతిక సమస్య (వీడియో)

19135చూసినవారు
సింగపూర్ వెళ్లాల్సిన ఎయిర్‌ఇండియా బోయింగ్‌ 787-9 డ్రీమ్‌లైనర్‌ విమానంలోని ఏసీలో సాంకేతిక సమస్య తలెత్తడంతో 200 మందికి పైగా ప్రయాణికులను దిగిపోవాల్సి వచ్చింది. మంగళవారం రాత్రి 11 గంటలకు బయల్దేరాల్సిన AI2380 విమానంలో దాదాపు రెండు గంటలపాటు ప్రయాణికులను లోపలే కూర్చున్నారు. అనంతరం సిబ్బంది ఎలాంటి వివరణ లేకుండానే వారిని విమానం నుంచి దింపి తిరిగి టెర్మినల్‌ భవనానికి తరలించారు.

సంబంధిత పోస్ట్