TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు గురువారం తీగల కృష్ణారెడ్డి,
బీజేపీ నేత లంకల దీపక్రెడ్డి హాజరయ్యారు. వీరికి సిట్ అధికారులు బుధవారం నోటీసులు ఇచ్చారు. దీంతో కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఇవాళ విచారణకు హాజరయ్యారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్లు తెలిపారు.