తెలంగాణ నుంచి రిలీవై ఏపీ క్యాడర్లో చేరిన ఏఐఎస్ అధికారిణి ఆమ్రపాలికి కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్)లో ఊరట లభించింది. ఆమెను తిరిగి తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. డీఓపీటీ ఉత్తర్వులతో ఆమె 4 నెలల కిందట ఏపీకి వెళ్లిన సంగతి తెలిసిందే. DOPT ఆదేశాలను సవాల్ చేస్తూ తనను తెలంగాణకు కేటాయించాలని ఆమ్రపాలి క్యా
ట్లో పిట
ిషన్ వేశారు. తాజాగా ఆమెకు అనుకూలంగా క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది.