ఆర్టీసీ బస్సు ప్రమాదానికి కారణాలివే

80చూసినవారు
ఆర్టీసీ బస్సు ప్రమాదానికి కారణాలివే
TG: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మం. మీర్జాగూడలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 18 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మితి మీరిన వేగంతో దూసుకొచ్చిన కంకర లోడు టిప్పర్ అదుపుతప్పి RTC బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.